రామాయణం అయోధ్యకాండ - 6
సీత, రామలక్ష్మణులు భరద్వాజ మహాముని ఆశ్రమం చేరారు. చిత్రకూట పర్వతంపై కుటీరం ఏర్పరచుకున్నారు. రాముడు మీద బెంగతో దశరథుడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. చిన్ననాడు తాను చంపిన మునికుమారుని కథ చెప్పి ఆ శాపం గుర్తుకు తెచ్చుకుని కన్నుమూశాడు. భరతుడు అయోధ్యకు వచ్చాడు. కైకేయి భరతుడికి ఏమని చెప్పిందో వినండి.. The post రామాయణం అయోధ్యకాండ – 6 first appeared on Telugu Audibles????.